Back
Medchal-Malkajgiri500076blurImage

కాంగ్రెస్ ప్రభుత్వం 48 గంటల్లో నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి మోతిలాల్

Jeevan Goud
Jun 22, 2024 07:15:59
Hyderabad, Telangana
కాంగ్రెస్ ప్రభుత్వం 48 గంటల్లో నిరుద్యోగుల డిమాండ్ లు పరిష్కరించని యెడల, ఓయూ లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని OU JAC విద్యార్ధి నాయకుడు మోతిలాల్ నాయక్ హెచ్చరించారు. అలాగే గ్రూప్ 1లో 1:10 రేషియో తీయాలి, గ్రూప్ 2 మరియు 3 పోస్టలు పెంచుతూ మెగా dsc ప్రకటించాలని అని డిమాండ్ చేసారు.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com