Back
Mancherial504251blurImage

ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి జరుపుకోవాలి

KASARLA RAMESH
Sep 06, 2024 09:40:45
Bellampalle, Telangana
ప్రశాంత వాతావరణంలో ప్రజలందరు వినాయక చవితి పండుగను జరుపుకోవాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా కోరారు. శుక్రవారం ఆమె మాట్లాడుతు పండుగ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ శాఖ తరుపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. 34 వార్డ్ లలోని వినాయక మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com