Back
Mancherial504251blurImage

భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాలి

KASARLA RAMESH
Aug 28, 2024 08:20:55
Bellampalle, Telangana
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలను అధికారులు అరికట్టాలని నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ కొంతమంది రాజకీయ నాయకులు, ఆక్రమణదారులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి అమాయక ప్రజలకు అమ్మకాలు చేసి నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు స్పందించి కబ్జాలు,అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాలని లేనిపక్షంలో ఎన్సిపి తరఫున కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.
3
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com