Back
Mancherial504251blurImage

ముంపు బాధితులను ఆడుకోవాలని కాంట్రాక్టర్ కు ఆదేశం

KASARLA RAMESH
Aug 27, 2024 12:42:55
Bellampalle, Telangana
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ ఏరియాలో రెండు రోజుల క్రితం వరద నీటిలో ఇళ్లు మునిగిపోయిన బాధితులను ఆదుకోవాలని మునిసిపల్ ఛైర్పర్సన్ జక్కుల శ్వేత, కమిషనర్ శ్రీనివాస రావు సంబంధిత రైల్వే కాంట్రాక్టర్ ను ఆదేశించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల వరద నీరు వచ్చి ఇళ్లు నీళ్లల్లో మునిగిపోయాయ్నారు. బాధితులకు నష్టపరిహారం అందించాలన్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com