Back
Mahabubabad506381blurImage

ఖమ్మంలో ఆదివాసీ గిరిజనుల ర్యాలీ

Kotha Yakesh
Aug 09, 2024 10:31:58
Mannegudem, Telangana
ప్రపంచ ఆదివాసీ గిరిజన హక్కుల దినోత్సవం ఖమ్మంలో ఘనంగా జరిగింది. ఈక్రమంలో నగరంలోని నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ముజామిల్ ఖాన్ ప్రారంభించారు. స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈనేపాథ్యంలో ఆదివాసీల తమ కళలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. కలెక్టర్ కూడా వారితో కలిసి కాసేపు నృత్యం చేసారు. తమ హక్కుల సాధనకు కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు కృషి చేయాలని వారు కోరారు.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com