Back
ఖమ్మం: రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని మృతదేహం
Mahabubabad, Telangana
ఖమ్మం ప్రకాశ్ నగర్ రైల్వే సమీపంలో ట్రాక్ పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. శరీర బాగాలు విడిపోయి మృతదేహం కనిపించగా రైల్వే పోలీసులు గుర్తించి అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు కు సమాచారం అందించారు. ఈ క్రమంలో తన సిబ్బందితో అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోలీసుల సహకారంతో ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతిపై దర్యాప్తు చేస్తున్నారు.
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
8
Report
12
Report
9
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report