Back
Mahabubabad506101blurImage

ఖమ్మం: రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని మృతదేహం

Kotha Yakesh
Sep 16, 2024 13:44:47
Mahabubabad, Telangana
ఖమ్మం ప్రకాశ్ నగర్ రైల్వే సమీపంలో ట్రాక్ పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. శరీర బాగాలు విడిపోయి మృతదేహం కనిపించగా రైల్వే పోలీసులు గుర్తించి అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు కు సమాచారం అందించారు. ఈ క్రమంలో తన సిబ్బందితో అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోలీసుల సహకారంతో ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతిపై దర్యాప్తు చేస్తున్నారు.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com