Back
Mahabubabad506101blurImage

హామిల అమలు కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా

Kotha Yakesh
Aug 08, 2024 07:27:32
Mahabubabad, Telangana

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీ పథకాలను అమలు చేయాలని సీపీఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టింది. అర్హులైన వారికి నివాస స్థలం, ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. రేషన్‌కార్డులు, పోడు భూములకు పట్టాలు, రైతు బీమా, పింఛన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అధికారం చేపట్టి ఎనిమిది నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com