Back
సమస్యలు పరిష్కటించాలని అదనపు కలెక్టరకు వినతిపత్రం.
Gollet, Telangana
ఆసిఫాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా అదనపు కలెక్టరేకు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం AITUC జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో పని చేస్తున్న పారిశుద్య, పేసెంట్ కేర్, భద్రత సిబ్బందికి పెండింగ్ వీతనాలు చెల్లించాలని, PF, ESI వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
Bhimavaram, Andhra Pradesh:
పశ్చిమగోదావరిజిల్లా
ఉండి మండలం మహాదేవపట్నంలో మహిళా సమైక్య సభ్యులు నెలకొల్పిన స్లో బీన్ చాక్లెట్ ఫ్యాక్టరీని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. రూ.25 లక్షల వ్యయంతో స్థాపించిన ఈ ఫ్యాక్టరీకి పీఎంఎఫ్ఎంఈ పథకం కింద రూ.8.75 లక్షల సబ్సిడీ లభించింది. మహిళలు పరిశ్రమలు స్థాపించి ఆర్థికాభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు సూచించారు.
14
Report
Palakollu, Andhra Pradesh:
ఎపిలో పలు జిల్లాల పేర్లు మార్పు, సరిహద్దుల మార్పులపై జరిగిన మంత్రుల కమిటీ సమావేశంలో సహచర మంత్రుల తో కలసి పాల్గొన్న ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు..
14
Report
Bhimavaram, Andhra Pradesh:
జరగనున్న 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా..భీమవరం శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో 400 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.దేశాభివృద్ధికి యువత కీలకమని, ఆగస్టు 13, 14 తేదీల్లో ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. స్వాతంత్రోద్యమంలో యువత పాత్రను గుర్తుచేశారు.
14
Report
Achanta, Andhra Pradesh:
దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఆచంట (మం)లో బిజెపి కార్యకర్తలు,నాయకులు ఆచంట కచేరి సెంటర్ నుండి వల్లూరు వరకు బిజెపి నాయకులు, కార్యకర్తలు తిరంగా ర్యాలీ చేపట్టారు మూడు రంగుల జెండా చేతబట్టి భారత్ మాతా కీ జై అంటూ నినాదాలతో ఈర్యాలీ జరిగింది.
14
Report
Palakollu, Andhra Pradesh:
కార్య కర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని మంత్రి నిమ్మల రామానాయుడుతెలిపారు...పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కొమ్ము చిక్కాలకు చెందిన టీడీపీ కార్యకర్త కుంచర్లపాటి సోమరాజు ఇటీవల ప్రమాదంలో మరణించారు.ఆపదలో అండగా ఎపి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆయన కుటుంబానికి రూ. 5 లక్షల బీమా చెక్కును అందజేశారు.నారా లోకేశ్ ప్రవేశపెట్టిన ఈ పథకం పార్టీ కార్యకర్తలకు ఎంతో మేలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
14
Report
Bhimavaram, Andhra Pradesh:
అమెరికా అధ్యక్షుడు భరత్ పై భారీ సుంఖాలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు నుంచి నిరసన సెగ మొదలైంది...పశ్చిమగోదావరి జిల్లా
ఉండి మండలం యండగండిలో ఆక్వా రైతులు వినూత్న నిరసన చేపట్టారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్ర పటానికి బ్లీచింగ్ చల్లి తమ నిరసనను వ్యక్తం చేశారు.ఆక్వా రంగానికి ట్రంప్ వైరస్ల పట్టుకున్నాడని,అది త్వరగా విరగడ అయ్యి తొలిగి పోవాలని అమెరికా-భారత్ సంబంధాలు మెరుగుపడాలంటే ట్రంప్ అనే వైరస్ తొలగిపోవాలని ఆక్వా రైతులు నినాదాలు చేశారు.
14
Report
Gollet, Telangana:
ఆసిఫాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి భోగె ఉపేందర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, కాంట్రాక్టు వ్యవస్థ రద్దుచేసి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని అన్నారు. ప్రతి నెల ఒకటవ తారీఖున వేతనాలు చెల్లించాలని, పిఎఫ్, ఈఎస్ఐ వివరాలు తెలుపాలని తెలుపాలని డిమాండ్ చేశారు
14
Report
Gollet, Telangana:
రెబ్బెన మండలంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలలోని పలు ఇండ్లు కూలిపోగా, వీధులు ఒర్రెలను తలపించాయి. వర్షం దాటికి గోలేటి గ్రామపంచాయతీ పరిధిలోని రేకుల గూడాలో టేకం స్వరూప,గోలేటి టౌన్షిప్ లోని భోగారపు రవి ఇండ్లు కూలిపోయాయి. దుబ్బ గూడెం చెరువు నిండి మత్తడి దుంకడంతో దిగువన ఉన్న రేకుల గూడెం, అంబేద్కర్ నగర్ లలో ఇండ్లలోకి నీరు చేరింది. వర్షానికి పూరి గుడిసె వాసులు రాత్రంతా బిక్కు బిక్కు మంటూ గడిపారు. అధికారులు స్పందించి ఇల్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
14
Report
Gollet, Telangana:
రెబ్బెన మండలంలోని పారిశ్రామిక ప్రాంతమైన గోలేటిలో సోమవారం రాత్రి ఉరూములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.హటాత్తుగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. సుమారు అరగంట పాటు విద్యుత్ సరపరాలో అంతరాయం ఏర్పడింది. గోలేటితో పాటు ఖైరిగూడ, సోనాపూర్ దుగ్గాపూర్, గోలేటి క్రాస్ రోడ్డు, దేవులగూడ, రెబ్బెన తదితర ప్రాంతాలో జోరు వాన కురిసింది. దీంతో వాగులు, వంకలు, చిన్నా పెద్ద కాలువలు ఉదృతంగా పారాయి. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో భారీ వర్షలు పడే అవకాశలు ఉన్నాయని, అప్రమత్తం గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు
14
Report
Penugonda, Andhra Pradesh:
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో రైతులు పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో మార్టేరు నుండి పెనుగొండ వరకు భారీ ట్రాక్టర్ల ర్యాలీనిర్వహించారు..నియోజకవర్గం లోని పెనుమంట్ర మండలం మార్టేరు నుండి పెనుగొండ వరకు ట్రాక్టర్లతో రైతుల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కొనసాగింది.మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాల్గొని ట్రాక్టర్ నడిపి నేను రైతు బిడ్డ నేనంటూ ర్యాలీలో ముందుకు సాగారు.
14
Report
Tanuku, Andhra Pradesh:
తణుకు నియోజకవర్గం అత్తిలి ఎఎంసి చైర్మన్ మరియు నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ మరియు ఎపి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈసందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం హయాంలో రైతులను అనేక ఇక్కట్లు ఎదుర్కొన్నారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని రైతాంగానికి మేలు చేసే విధానాలు అవలంబిస్తుందని మంత్రి అన్నారు.
14
Report
Bhimavaram, Andhra Pradesh:
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ కాలేజ్ నందు
అజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
సుమారు 2 వేల మంది కళాశాల విద్యార్థినీ విద్యార్థులతో 200 మీటర్ల భారత త్రివర్ణ పతాకాన్ని ఎస్ ఆర్ కె ఆర్ కళాశాల నుండి సాగిన భారీ ర్యాలీలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభీంచి పాల్గొన్నారు.
14
Report
Gollet, Telangana:
ప్రభుత్వ దవఖానాల్లో పని చేస్తున్న సానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి వేతనాలు ఇవ్వని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి భోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. సంబంధిత కార్మికులతో కలిసి సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చినానంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలోని డీఎంఈ, టి వి వీ పి, సిహెచ్పి కాంట్రాక్టు సిబ్బందికి సంబంధించిన ఈఎస్ఐ, పిఎఫ్ కట్టని ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులకు సంబంధించిన అన్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
15
Report
Eleti Padu, Andhra Pradesh:
హరిహర వీరమల్లు సినిమాలో పవన్ తో నటించిన నిధి అగర్వాల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెంత నటించిన హరిహర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్ పశ్చిమగోదావరిజిల్లా భీమవరంలో సందడి చేశారు.రాష్ట్ర పీఏసీ చైర్మన్, జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులతో కలిసి నిధి అగర్వాల్ ఏకాది సిల్వర్ జ్యువెలరీ షాపు ప్రారంభించారు.
హీరోయిన్ నిధి అగర్వాల్ చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు.
ప్రభాస్ నటించిన రాజా సాబ్ చిత్రం షూటింగ్ జరుగుతుందని ఈ సినిమాను హిట్ చేయాలని ఆమె
14
Report