Back
Khammam507003blurImage

కల్లూరు మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన

Kotha Yakesh
Oct 09, 2024 07:05:32
Khammam, Telangana
కల్లూరు మండలం నారాయణపురం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామంలో పర్యటించారు. ఈక్రమంలో ప్రజలు పెద్దసంఖ్యలో పొంగులేటి నివాసానికి చేరుకున్నారు. పలు సమస్యలను మంత్రి దృష్టికి తేగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామినిచ్చారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన దుర్గామాతను దర్శించుకుని పూజలు చేసారు. మంత్రి వెంట ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఉన్నారు.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com