Back
Khammam507001blurImage

రుణమాఫీ కాలేదని బ్యాంక్ ఎదుట రైతుల ధర్నా

Kotha Yakesh
Aug 21, 2024 11:55:27
Khammam, Telangana
ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ఉన్న గ్రామీణ బ్యాంక్ ఎదుట రైతులు నిరసన చేపట్టారు.ప్రభుత్వం అందించిన రుణమాఫీ పథకం కొంతమంది రైతులకు అందలేదని,అర్హత ఉన్న రైతులందరికీ రైతు రుణమాఫీ పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష ఆధ్వర్యంలో రైతులు ఈ నిరసన ధర్నా నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులు అందరూ లిస్ట్ ఇస్తే ప్రభుత్వానికి అందజేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో,రైతుల ధర్నా విరమించారు.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com