Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Khammam507002

పాఠశాలలో వసతుల కోసం విద్యార్థులు, తల్లిదండ్రుల ధర్నా

Jul 22, 2024 15:50:05
Dhamsalapuram, Telangana
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులోనీ జిల్లా పరిషత్ పాఠశాలలో సరిపడ ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు స్కూల్ గేట్టు ఎదుట నిరసన చేసారు. పాఠశాల ప్రారంభం అయ్యి 2నెలలు అయినా, అన్ని సబ్జెక్టులకి సరిపోను ఉపాధ్యాయులు లేకపోవడం వలన తమ పిల్లలకు ఇబ్బంది అవుతుందని , వారి తల్లితండ్రులు కూడా పాఠశాల ముందు నిరసన తెలిపారు. ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారి పై విద్యార్థులతో కలిసి తల్లితండ్రులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఉపాధ్యాయులని వెంటనే నియమించాలని నినాదాలు చేశారు.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement
Back to top