Back
Khammam507002blurImage

ఖమ్మంలో సీపీఐఎంఎల్‌ మాస్‌లైన్‌ పార్టీ డిమాండ్‌

Kotha Yakesh
Aug 01, 2024 10:35:06
Dhamsalapuram, Telangana

ఖమ్మంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఎంఎల్‌ ప్రజాప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో పట్టణ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి బైఠాయించారు. పథకాలు అమలు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా అనేక హామీలు అమలు కాలేదన్నారు. పింఛన్‌, ఇందిరమ్మ గృహాలు తదితర వాటిని వెంటనే అమలు చేసి అర్హులకు అందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందించారు.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com