Back
ఘనంగా గిరిజన బంజరాలు ప్రతి ఏటా నిర్వహించే సాంప్రదాయ సితాలపండుగ తీజ్ ఉత్సవాలు
Telangana
కరీంనగర్లోని కొత్తపల్లి మండలంలో గిరిజన సంచార జాతులు ప్రతి ఏటా శీతాకాల పండుగను జరుపుకుంటారు. 9 రోజుల పాటు జరిగే ఈ తీజ్ పండుగలో బాలికలు భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉంటారు. పెద్దల సమక్షంలో కుల దైవం జగదాంబదేవి, సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో లంబాడాలు తమ నాయక్ ఇంట్లో ఉత్సవాలను ప్రారంభిస్తారు. బాలికలు సంప్రదాయ పాటలు పాడుతూ నేరేడు చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో రమేష్ నాయక్,శ్రావణ్ నాయక్ విట్టల్ మహారాజ్ భాస్కర్ మహారాజ్ రంగనాయక సుధాకర్ నాయక్ మహిళలు గ్రామస్తులు తదితరులుు పాల్గొన్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
4
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report