Back
మాభూమికి రక్షణ కల్పించాలని న్యాయం చేయాలని బాధితుడి ఆవేదన
Karimnagar, Telangana
ఆయన తండ్రి కొమరయ్య నుండి వారసత్వంగా పొందిన 36 గుంటల భూమి (సర్వే నంబర్ 143/c 296డి, 297/బి, 301/డి, 302/సి) పై కొంత కాలంగా కబ్జా చేయాలని యత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. వీరు గత 25 సంవత్సరాలుగా విదేశాలలో ఉన్నారు. 1/2 గుంటలు సర్వే నంబర్ 278/ఏలో కొనుగోలు చేసిన భూమి కూడా రెవెన్యూ రికార్డులకు నమోదు చేయకుండా వేరే వారిపై చేయబడిందని పేర్కొన్నారు. వీరు 50 సంవత్సరాలుగా ఈ భూమిలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారని, రెవెన్యూ అధికారులు న్యాయం చేయకపోవడంతో గ్రామస్తులు ఆరోపిస్తున్నారని వెల్లడించారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
0
Report
14
Report
8
Report
12
Report
9
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
