Back
Karimnagar505401blurImage

బీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్యక్రమంలో తప్పున లోపం చేసింది

Shankerreddy
Sept 06, 2024 06:41:01
Baopet, Telangana

కరీంనగర్-వేములవాడ ప్రధాన రహదారిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పాటు బావుపేట గ్రామంలో పెద్ద ఎత్తున గ్రానైట్ ఫ్యాక్టరీ ఉండడంతో తరచూ లారీలు వెళ్తుండడంతో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. సంబంధిత శాఖ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు పంజాల స్వామిగౌడ్‌, కిసాన్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సిరిపురం నాగప్రసాద్‌, గ్రామశాఖ అధ్యక్షుడు ఆరాయి మల్లేశం, కాజీపూర్‌ మాజీ వార్డు సభ్యుడు.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com