Back
Karimnagar505001blurImage

కరీంనగర్ లో ఇండ్లలోకి చేరిన వర్షం నీరు

DUGYALA GOPIKRISHNA
Jun 27, 2024 08:01:10
Karimnagar, Telangana
కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెల్లవారుజామున వరకు కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జిల్లా కేంద్రంలోని ముఖరాంపుర మంకమ్మ తోట ప్రాంతాలలో వర్షపు నీరు ఇండ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్న తమకు మరమ్మతులు చేసి వర్షం నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com