Back
Karimnagar505001blurImage

మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయి: ఐద్వా నేత అరుణ జ్యోతి

Merugu Vinod
Jul 28, 2024 13:21:38
Karimnagar, Telangana

కరీంనగర్‌లో ఐద్వా రాష్ట్రస్థాయి శిక్షణా తరగతుల్లో ఆర్. అరుణ జ్యోతి మాట్లాడారు. దేశంలో మహిళలపైవేధింపులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటనల సమయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారాలు చూపడం లేదన్నారు. ఐద్వా పోరాటాల ద్వారా సాధించిన చట్టాలు సరిగా అమలు కావడం లేదని పేర్కొన్నారు. మహిళలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com