Back
Karimnagar505001blurImage

2లక్షల రుణమాఫీకీ కోర్రిలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంఆందోళనలో రైతులు

Shankerreddy
Aug 22, 2024 04:30:51
Karimnagar, Telangana

2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తూ కరీంనగర్‌ రూరల్‌ బీజేపీ అధ్యక్షుడు మాడిశెట్టి సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కరీంనగర్‌ రూరల్‌ ఎంఎంఆర్‌వో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేసి మాట్లాడుతూ ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ ఎలాంటి ఆంక్షలు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల విశ్వాసంతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతోంది.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com