Back
Karimnagar505001blurImage

కరీంనగర్ లో ప్రపంచ కప్ ఇండియా గెలవడంతో సంబరాలు

DUGYALA GOPIKRISHNA
Jun 30, 2024 05:21:06
Karimnagar, Telangana

కరీంనగర్ జిల్లాలో ఇండియా ప్రపంచ కప్ టి20 గెలవడంతో యువతి యువకులు సంబరాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని రహదారుల వెంబడి యువకులు బైక్ రైడ్ చేస్తూ జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించారు తెలంగాణ చౌక్ వద్ద టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. 17 సంవత్సరాల తర్వాత రోహిత్ సేన కప్పు గెలవడంపై యువత హర్షం వ్యక్తం చేశారు.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com