Back
Hyderabad500004blurImage

ఖైరతాబాద్: జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద బిఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన

Manohar
Jul 06, 2024 08:50:11
Hyderabad, Telangana
పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బిఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాద్ ఖ్యాతిని కాపాడాలని, పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కోరారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుందని మండిపడ్డారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com