Back
Hyderabad500061blurImage

సికింద్రాబాద్ పారిశుద్ధ్య సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం

Manohar
Jun 20, 2024 13:13:59
Secunderabad, Telangana
పారిశుద్ధ్య సిబ్బంది సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సీతాఫల్మండి డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని నామాలగుండు ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను కార్పొరేటర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచాలని, ఎప్పటికప్పుడు చెత్తను క్లియర్ చేయాలని సూచించారు. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించకూడదని అన్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com