Back
Hyderabad500029blurImage

24లక్షల NEET పరీక్ష రాసిన విద్యార్థులకున్యాయం చేయాలని

Vishwaroopa
Jun 20, 2024 05:40:25
Hyderabad, Telangana
24లక్షల NEET పరీక్ష రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని NTA ను రద్దు చేయాలని NEET విద్యార్థులకు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీ విద్యార్థులతో మహా ర్యాలీ నిర్వర్తించే క్రమంలో మలక్పేట్ లోని గుజ్జ కృష్ణ నివాసానికి వచ్చి చదర్ఘాట్ పోలీసులు అరెస్టు చేసి కాచిగూడ పోలీస్ స్టేషన్ తరలింపు
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com