Back
Hyderabad500064blurImage

కిషన్ బాగ్ లో విద్యుత్ సరఫరా సమస్యలు లేకుండా చర్యలు :ఎమ్మెల్యే

Manohar
Jul 11, 2024 06:46:40
Hyderabad, Telangana
కిషన్ బాగ్ డివిజన్ పరిధిలోని అసద్ బాబా నగర్, నజం నగర్ లో నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లను బహదూర్ పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో విద్యుత్ సరఫరా సమస్యలను లేకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలో నూతన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ కేబుల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ హుస్సేని పాషా, అధికారులు పాల్గొన్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com