Back
Hyderabad500003blurImage

సికింద్రాబాద్: గ్రూప్ పోస్టులు పెంచాలి

Manohar
Jun 21, 2024 11:51:46
Secunderabad, Telangana
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ ప్రకటించాలని ఓయూ JAC నాయకుడు, నిరుద్యోగ JAC చైర్మన్ మోతిలాల్ నాయక్ అన్నారు. 48 గంటల్లో నిరుద్యోగుల డిమాండ్లు పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నారు. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రూప్స్ పోస్టులను 1:100గా చేయాలని, గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 పోస్టులు పెంచాలని, గురుకుల అధ్యాపకు నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com