Back
Hyderabad500457blurImage

వచ్చే కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.

Vishwaroopa
Jun 25, 2024 05:27:59
Hyderabad, Telangana

వచ్చే కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత బడ్జెట్ లో బీసీలకు రూ.2000 కోట్లు కేటాయించి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సభకు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబానీ, అధానీలకు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తోందని, బీసీలను చిన్నచూపు చూస్తోందని విమర్శించారు.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com