Back
Hyderabad500036blurImage

మలక్ పేట: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

Manohar
Jul 02, 2024 10:48:33
Hyderabad, Telangana
ఓల్డ్ మలక్ పేట డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ షఫీయుద్దీన్ శానిటేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టి చెత్తను క్లియర్ చేయాలని తెలిపారు. డివిజన్ పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత శానిటేషన్ సిబ్బందిపై ఉందన్నారు. స్వచ్ఛఆటో సిబ్బంది ప్రతిరోజూ ఉదయం చెత్త సేకరించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com