Back
Hyderabad500033blurImage

జూబ్లీహిల్స్: ఎర్రగడ్డలో సమస్యలపై శంఖారావం

Manohar
Jul 02, 2024 10:50:13
Hyderabad, Telangana
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎర్రగడ్డ డివిజన్లో సమస్యలపై శంఖారావం పేరుతో సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. స్థానిక ప్రాంత ప్రజల నుంచి ఫిర్యాదులను, సమస్యలను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. దశలవారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com