Back
జూబ్లీహిల్స్: సమస్యల పరిష్కారానికి శంఖారావం
Hyderabad, Telangana
జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని సమస్యలపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దశలవారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో టిఆర్ఎస్ కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
11
Report
13
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
4
Report