Back
Hyderabad500033blurImage

జూబ్లీహిల్స్: సమస్యల పరిష్కారానికి శంఖారావం

Manohar
Jun 19, 2024 09:17:09
Hyderabad, Telangana
జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని సమస్యలపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దశలవారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో టిఆర్ఎస్ కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com