Back
Hyderabad500029blurImage

హిమాయత్ నగర్: తమ్మారెడ్డికి సీపీఐ నాయకులు నివాళులు

Manohar
Jul 10, 2024 19:06:48
Hyderabad, Telangana
సిపిఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మారెడ్డి సత్యనారాయణ జయంతి సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సిపిఐ సీనియర్ నాయకుడు కందిమల్ల ప్రతాపరెడ్డి పూలమాలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు రమావత్ అంజయ్య నాయక్, మారుపాక అనిల్ కుమార్, ఆరుట్ల రాజ్ కుమార్, గోవింద్,శ్రీరాములు,దశరథ్, విజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com