Back
Hyderabad500060blurImage

గడ్డిఅన్నారం: త్వరగా పనులు పూర్తి చేయాలి

Manohar
Jul 13, 2024 11:12:00
Hyderabad, Telangana
గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని కమల నగర్ లో కొనసాగుతున్న డ్రైనేజీ లైన్ పనులను డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ కు సూచించారు. కమలానగర్ నుంచి నేతాజీ నగర్ వరకు ఈ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. పనుల్లో వేగం పెంచాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. పనులు కొనసాగుతున్న నేపథ్యంలో స్థానికులు సహకరించాలన్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com