Back
Hyderabad500060blurImage

గడ్డిఅన్నారం: సీవరేజ్ పనులు ప్రారంభించిన కార్పొరేటర్

Manohar
Jul 10, 2024 18:52:46
Hyderabad, Telangana
గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని కమలానగర్ లో సీవరేజ్ లైన్ పనులను డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రూ.90 లక్షలతో పనులను చేపడుతున్నట్లు కార్పొరేటర్లు తెలిపారు. పనుల్లో తప్పకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలని సంబంధిత కాంట్రాక్టర్ కు సూచించారు. కమలానగర్ నుంచి నేతాజీ నగర్ చౌరస్తా వరకు పనులను చేపడుతున్నట్లు తెలిపారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com