Back
Hyderabad500060blurImage

గడ్డిఅన్నారం: శ్యామా ప్రసాద్ ముఖర్జీ గొప్ప దేశభక్తుడు,

Manohar
Jun 23, 2024 13:39:31
Hyderabad, Telangana

శ్యామా ప్రసాద్ ముఖర్జీ గొప్ప దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త, దేశ సమైక్యత, సమగ్రతకు గొప్ప వాదని గడ్డిఅన్నారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు డా.శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా కమలానగర్ చౌరస్తా వద్ద వారి చిత్రపటానికి కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు దాసరి జయ ప్రకాష్ ఘన నివాళులు అర్పించారు.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com