Back
Hyderabad500004blurImage

లక్డీకపూల్ కలెక్టరేట్‌లో హైదరాబాద్ జిల్లా స్థాయి అధికారుల సమన్వయ సమావేశం.

Vishwaroopa
Jun 21, 2024 05:30:59
Hyderabad, Telangana

ముఖ్య అతిథిగా హైదరాబాద్‌ ఇన్‌ఛార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హాజరయ్యారు. సమావేశంలో హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురశెట్టి, జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌ ఆమ్రపాలి, అదనపు సీపీ విక్రమ్‌ సింగ్‌ మాన్‌, అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బోనాల పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని ఆలయాలకు విద్యుత్తు అలంకరణలు, భక్తులకు తాగునీరందించేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com