Back
Bhadradri Kothagudem507115blurImage

సీతారామ ప్రాజెక్టు పూసుకుంట వద్ద నిర్మిస్తున్న పంపు హౌస్ నిర్మాణ పనులను పరిశీలన

Tirupati Rao
Jul 10, 2024 12:54:05
Mulakalapalle, Telangana
సీతారామ ప్రాజెక్టును త్వరితగతన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు.సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించే క్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట నియోజకవర్గం లోని ములకలపల్లి మండలంలో మంత్రి ఈ రోజు పర్యటించారు.మంత్రి వెంట అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ,జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com