Back
Bhadradri Kothagudem507120blurImage

ఇల్లందులో రూపాయికే కార్పొరేట్ వైద్యం

Tirupati Rao
Jun 25, 2024 08:29:42
Sujathanagar, Telangana
ప్రతి పేదవాడికి వైద్యం అందాలనేదే ఆయన లక్ష్యం ప్రస్తుత సమాజంలో వైద్యం అత్యంత ఖరీదైందని వైద్యం అందకా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని గ్రహించి తన వంతు కర్తవ్యంగా పేదలకు రూపాయికే వైద్యం అందిస్తున్న డాక్టర్ హర్షవర్ధన్.నేడు కార్పొరేట్ వైద్య రంగంలో వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులు.. నేటి సమాజంలో ప్రతి పేదవాడికి వైద్యం అందించాలని సహృదయంతో రామచంద్రారెడ్డి స్ఫూర్తితో నేటి యువత డాక్టర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com