Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Adilabad504292

ట్రాన్స్పోర్ట్ కార్మికులకు లాభాల బోనస్ చెల్లించాలి- ఏఐటియుసి బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షులు భోగె

Sept 23, 2025 13:38:29
Gollet, Telangana
సింగరేణి సంస్థ లాభాలు తేవడంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలుపంచుకుంటున్న డ్రైవర్లు, క్లీనర్లు, గుమస్తాలకు సంస్థ లాభాల్లో వాటా రూపాయలు 5500 వెంటనే చెల్లించాలని ఏఐటియుసి బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షులు భోగె. ఉపేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం ట్రాన్స్పోర్ట్ కార్మికులతో కలిసి స్థానిక జీఎం కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చిన అనంతరం ఆయన మాట్లాడారు. గతంలో కంటి తుడుపు చర్యగా కొంతమందికే ఇచ్చారని అలా కాకుండా ఇప్పుడు అందరికీ ఇవ్వాలని అన్నారు. యాజమాన్యం స్పందించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.
1
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Sept 22, 2025 10:19:50
2
comment0
Report
Sept 20, 2025 13:19:31
14
comment0
Report
Sept 18, 2025 15:30:01
14
comment0
Report
Sept 16, 2025 12:58:07
14
comment0
Report
Sept 16, 2025 07:29:41
Hyderabad, Telangana:రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో విద్యార్థులకు ఫీజు రియంబర్మెంటు చెల్లింపు విషయంలో విఫలం అయిందని ఏబీవీపీ విద్యార్థి నేతలు ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నేడు కూకట్ పల్లి లోని ముంబై జాతీయ రహదారి పైన రాస్తారోకో నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీ జాయింట్ సెక్రెటరీ భరత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని విమర్శించారు . రెండు విడుదల లో 1200 కోట్లను రాష్ట్రప్రభుత్వం విడుదల చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థినేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న 6000 కోట్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేదంటే విద్యార్థులను ఏకం చేసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు
14
comment0
Report
Sept 15, 2025 05:01:27
14
comment0
Report
Sept 14, 2025 13:52:12
14
comment0
Report
Navaratri 2025
Advertisement
Back to top