Back
Mahabubnagar509001blurImage

పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది.

K Rajesh Yadav
Jun 22, 2024 09:26:36
Mahbubnagar, Telangana

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల టౌన్ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన నెక్కం చిన్న ఆంజనేయులు(42) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పట్టణంలో కలకలం రేపింది. కాలనీ సమీపంలోని మేకల గుడిసెలో నిద్రిస్తున్న ఆంజనేయుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కారం చల్లి గొంతు కోసి పరారయ్యారు. ఈరోజు కుటుంబ సభ్యులు వెళ్లి చూసే సరికి ఆంజనేయులు అప్పటికే మృతి చెంది ఉండడంతో కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు.

0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|