Back
Sangareddy502285blurImage

కలెక్టర్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం

Gajjala Nagesh Goud
Jun 15, 2024 04:55:46
Kandi, Telangana
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి మరోసారి తన విలక్షణతను చాటుకున్నారు. కంది గ్రామంలో జిల్లా కలెక్టర్ క్రాంతి విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు.కంది లోని మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యస కార్యక్రమంలో పాల్గొని 14 మంది చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ యూనిఫార్మ్స్ పంపిణీ చేశారు.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com