Back
Mancherial504216blurImage

జైపూర్: పీఎఫ్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెల్ టవర్ ఎక్కిన కార్మికుడు

Thousif Ahmed
Jun 24, 2024 11:38:07
Jaipur, Telangana
మంచిర్యాల జిల్లా జైపూర్ లో పీఎఫ్ డబ్బులు చెల్లించడం లేదని ఎస్టీపీపీ కార్మికుడు మధు జైపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని టవర్ ఎక్కిన మధు అనే కార్మికుడు. వెంటనే తనకు రావల్సిన పీఎఫ్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడు.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com