Back
Mancherial504204blurImage

మందమర్రి: సిబ్బందిని బాధ్యులు అనడం సరికాదు

Thousif Ahmed
Jun 19, 2024 08:57:37
Mandamarri, Mamidighat, Telangana
సీఎం పి ఎఫ్ చీటీల ఆలస్యానికి జీఎం కార్యాలయ సిబ్బంది బాధ్యులని ఏఐటీయూసీ నాయకులు ప్రచారం చేయడం సమంజసం కాదని సిఐటియు నాయకులు అన్నారు. మందమర్రి బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు వెంకటస్వామి, రాజేందర్ మాట్లాడుతూ.. సీఎం పి ఎఫ్ చీటీల పంపిణీ ఆలస్యం అవుతున్నందున కార్మికులు ఎక్కడ ప్రశ్నిస్తారో అని కార్యాలయ సిబ్బందిపై సమస్యలు నెట్టడం సరైనది కాదన్నారు. వెంటనే సీఎం పి ఎఫ్ చీటీల పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com