Back
Mahabubnagar509001blurImage

జడ్చర్ల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్

K Rajesh Yadav
Jun 20, 2024 05:55:06
Mahbubnagar, Telangana
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి. ధరణి సమస్యల పరిష్కారాన్ని తర్వాత గతిన పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉండడంతో జిల్లాలో అతిపెద్ద మండలం గా పేరుగాంచిన జడ్చర్ల తహసిల్దార్ కార్యాలయంలో భూ సమస్య పరిష్కారాల అప్లికేషన్ ఎక్కువ ఉండడంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన జిల్లా కలెక్టర్.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com