Back
Hyderabad500028blurImage

హైదరాబాద్ లో మర్డర్ 3 రోజుల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసులు

Rajesh Sharma
Jun 23, 2024 09:03:45
Hyderabad, Telangana

ఈ నెల 19న రాత్రి హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన అలీమ్‌ హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సౌత్‌వెస్ట్‌ డీసీపీ ఉదయ్‌ తెలిపారు గత నెల 19వ తేదీన అలీం అనే రౌడీషీటర్‌ను అతని స్నేహితులే హత్య చేశారని కుమార్ తెలిపారు. షాహిద్, మహ్మద్ ఖాజా, ఫిరోజ్ పాషా, సయ్యద్ ఘోష్ అనే నలుగురు రోజువారీ కూలీలు, వీరిని అలీం అనే వ్యక్తి మద్యం సేవించి తరచూ బెదిరించేవాడు.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com