Back
YSR District516003blurImage

దివంగత నేత వైయస్ ఆర్ ప్రజల గుండెల్లో చిరస్దాయిగా నిలిచారు : అరకు వైసీపీ ఎంపీ వ్యాఖ్యలు

B Ramachandra
Jul 08, 2024 13:19:32
Chinthakommadinne, Andhra Pradesh

కడప అరకు వైసిపి ఎంపి తనూజా రాణి* దివంగత నేత వైయస్ ఆర్ ప్రజల గుండెల్లో చిరస్దాయిగా నిలిచారు ఆయన తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ , 108 ప్రజలకు ఎంతగానో దోహదపడ్డాయి ఆయనచేసిన మంచి మనం మరచిపోకూడదు వైయస్ ఆర్ భౌతికంగా లేకపోయినా ఆంద్రప్రదేశ్ ప్రజల గుండంల్లో ఎప్పుడూ చిరస్మరణీయులే.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com