Back
West Godavari534447blurImage

మద్ది అంజన్న ఆలయ ఆదాయం రూ. 2,25,291

B.Mohan Kumar
Jun 19, 2024 06:35:27
Jangareddigudem, Andhra Pradesh

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. స్వామి దర్శనం అనంతరం సుమారు 1600 మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. మద్యాహ్నం గం.2 ల.వరకు సామి వారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ. 2,25,291/- లు సమకూరినట్లు ఆలయ ఈవో కొండలరావు తెలిపారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com