Back
Rangareddy500064blurImage

ఆర్టీసీ బస్సు, టూ వీలర్ ఢీకొని ఇద్దరికి గాయాలు.

Vijayalaxmi
Jun 22, 2024 08:23:13
Hyderabad, Telangana
మహబుబాబాద్ జిల్లా : కొత్తగూడ మండలం గాదేవాగు మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు, టూ వీలర్ ఢీకొని ఇద్దరికి గాయాలు. బాధితులు వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం చిలకమ్మనగర్ వాసులుగా గుర్తింపు. 108 లో నర్సంపేట హస్పిటల్ కు తరలింపు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై దిలీప్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com