Back
Hyderabad500024blurImage

మలక్ పేట: పార్కులో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

Manohar
Jul 10, 2024 12:27:52
Hyderabad, Telangana
వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా అజాంపుర డివిజన్ పరిధిలో ఉన్న పార్కులో మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ప్రతి కాలనీలో ప్రతి ఇంటి ముందు ఒక మొక్కను నాటి బాధ్యతగా పెంచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ షేక్ మొహిద్దిన్ అబ్రహం, కార్యకర్తలు పాల్గొన్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com