Back
పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది.
Mahbubnagar, Telangana
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల టౌన్ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన నెక్కం చిన్న ఆంజనేయులు(42) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పట్టణంలో కలకలం రేపింది. కాలనీ సమీపంలోని మేకల గుడిసెలో నిద్రిస్తున్న ఆంజనేయుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కారం చల్లి గొంతు కోసి పరారయ్యారు. ఈరోజు కుటుంబ సభ్యులు వెళ్లి చూసే సరికి ఆంజనేయులు అప్పటికే మృతి చెంది ఉండడంతో కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు.
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
Dasna, Uttar Pradesh:Ghaziabad: उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ को डासना देवी मंदिर के महंत यति नरसिंहनन्द सरस्वती ने खुले शब्दों में चेतावनी देते हुए क्या कहा देखिए पी न्यूज़ पर
0
Report
0
Report
0
Report
IAImran Ajij
FollowFeb 28, 2026 19:00:380
Report
DDDeepak Dwivedi
FollowFeb 28, 2026 19:00:260
Report
DDDeepak Dwivedi
FollowFeb 28, 2026 19:00:170
Report
0
Report
0
Report
0
Report
NTNagendra Tripathi
FollowFeb 28, 2026 18:30:480
Report
