Back
యాకుత్ పుర: బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
Hyderabad, Telangana
ఒరిస్సా ప్రమాద ఘటనలో ఛత్రినాకకు చెందిన ముగ్గురు చనిపోవడం అత్యంత బాధాకరమని యాకూత్ పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ అన్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రమాదంలో చికిత్స పొందుతున్న వారిని ప్రత్యేక అంబులెన్స్ ద్వారా ఇక్కడికి రప్పించనున్నట్లు తెలిపారు. ప్రమాదంలో మరణించిన ముగ్గురికి ఎక్స్గ్రేషన్ ఇచ్చేలా ప్రభుత్వంతో మాట్లాడతామన్నారు.
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
0
Report
0
Report
1
Report
71
Report
1
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
77
Report
1
Report
0
Report
0
Report
0
Report