Back
MahabubabadMahabubabadblurImage

ఖమ్మంలో సీఎం‌ సభకు సిద్దం

Kotha Yakesh
Aug 15, 2024 18:28:06
Ravigudem, Telangana

నేడు ఖమ్మం జిల్లా వైరా కేంద్రంలో జరిగే బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ క్రమంలో సభ వేధిన సిద్ధం చేసారు. రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియను ఇదే సభ వేధికపై డిప్యూటీ సీఎం భట్టి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు‌. సభకు పెద్ద సంఖ్యలో రైతులను తరలించేలా నేతలు ఏర్పాట్లు చేసారు. మద్యాహ్నం 2:30 గంటల తర్వాత సభ వేధికపై సీఎం చేరుకుని మాట్లాడనున్నారు

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com