Back
Hyderabad500004blurImage

ఖైరతాబాద్: మైసమ్మ ఆలయంలో డిప్యూటీ మేయర్ పూజలు

Manohar
Jul 23, 2024 09:27:43
Hyderabad, Telangana
ఆశాడ మాసం బోనాల సందర్భంగా మంగళవారం జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని కట్ట మైసమ్మ అమ్మవారి ఆలయాన్ని జీహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసి రాష్ట్ర అధ్యక్షులు, కాంగ్రెస్ నేత మోతె శోభన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, సంతోషంగా ఉండాలని పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com